9 July, 2026 | 5:54 PM

Breaking News

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ   •   జ్యోతి కాలనీ, బజరంగ్ కాలనీల సమస్యల పరిష్కారానికి కృషి   •   11 వ రోజుకు చేరిన ఎగ్జిక్యూటివు రిలే నిరాహార దీక్షలు   •   విధుల పట్ల సమయపాలన పాటించాలి: కలెక్టర్ కుమార్ దీపక్   •   స్ట్రామ్ వాటర్ డ్రైన్ పై స్లాబ్ నిర్మాణం   •   కోదాడలో ఆర్థో ట్రామా కేర్ ప్రారంభం..అత్యవసర వైద్యం ఇక మరింత చేరువ   •   రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థులు   •   మద్యం మత్తులో పోలీసులపై దాడి...   •   గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి   •   వైభవంగా శ్రీ సాయిబాబా దేవాలయ 17వ వార్షికోత్సవ వేడుకలు   •  

ప్రణయ్‌కుమార్‌కు జాతీయ పురస్కారం

11-06-2024 12:10 AM

కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్10 (విజయక్రాంతి): బీసీ యువజన సంఘం కుమ్రంభీం జిల్లా అధ్యక్షుడు అవిడపు ప్రణయ్‌కుమార్ బహుజన సాహిత్య అకాడమీ అందించే మహాత్మాజ్యోతిబా ఫూలే జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. మహారాష్ట్రపుణెలోని నెహ్రూ సాంస్కృతిక భవన్‌లో సోమవారం జరిగిన బహుజన సాహిత్య ఆకాడమీ పశ్చిమ భారత్ బహుజన రైటర్స్ కాన్ఫరెన్స్‌లో అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా ప్రణయ్‌కుమార్ పురస్కారాన్ని అందుకున్నారు.