26-05-2025 12:59:04 AM
-మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
హైదరాబాద్, మే 25 (విజయక్రాంతి): గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్లను జిల్లాలకు విస్తరించాల్సింది పోయి పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని రేవంత్ సర్కార్ చూస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
తక్షణమే నీరా టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నీరా కేఫ్ స ంబంధిత ఆస్తులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చూస్తున్నారన్న వార్తల నేపథ్య ంలో శ్రీనివాస్ గౌడ్ ఆదివారం యా దా ద్రి జిల్లా నందనం నీరా ఉత్పత్తుల కే ంద్రాన్ని సందర్శించారు.