07-06-2025 12:00:00 AM
ప్లాస్టిక్ వల్ల జరుగుతున్న సముద్ర కాలుష్యాన్ని తగ్గించేందుకు జపాన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త రకమైన ప్లాస్టిక్ను తయారు చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇది సముద్ర జలంలో కేవలం కొన్ని గంటలలోనే కరిగిపోతుందంటున్నారు. ఐరాస అంచనా ప్రకారం 2040 నాటికి ఇది మూడు రెట్లు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.
డాక్టర్ కృష్ణ కుమార్ వేపకొమ్మ, హైదరాబాద్