9 April, 2026 | 8:27 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

డీటీసీ సెంటర్‌లో పట్నం విచారణ

08-12-2024 01:17 AM

వికారాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): లగచర్ల ఘటనలో ఏడూ ఉన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డిని శనివారం పోలీసులు చర్లపల్లి జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వికారాబాద్ జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్(డీటీసీ)కు తరలించారు. ఉదయం 11గంటల నుంచి రాత్రి వరకు ఇక్కడే ఉంచారు. తాండూరు డీఎస్పీ సమక్షంలో నరేందర్‌రెడ్డిని విచారణ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో డీటీసీ సెంటర్ వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.