15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

పీడీఎస్యూ మేడ్చల్ డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

26-12-2025 07:03 PM

జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) మేడ్చల్ డివిజన్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ మేరకు పీడీఎస్యూ జాతీయ నాయకులు మహేష్ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన అధ్యక్షుడిగా కామ్రేడ్ తీగల శ్యామ్, ప్రధాన కార్యదర్శిగా కామ్రేడ్ యశ్వంత్ లని ప్రకటించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ శ్యామ్ మాట్లాడుతూ విద్యా విధానాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న తీరును ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ శాస్త్రీయ విద్యాసాధనకై పోరాడుతామని అన్నారు. కోశాధికారిగా గాయత్రి, సభ్యులుగా శ్రీకాంత్, వేణు, చందు, శివ, నటాషా, కోఆప్షన్ సభ్యులు ఎన్నికయ్యారు.