calender_icon.png 28 October, 2025 | 5:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులతో కలిసి పోలీసుల ర్యాలీ

28-10-2025 12:00:00 AM

బోయినపల్లి : అక్టోబర్ 27 ( విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సోమవారం పోలీస్ అ మరవీరుల వారోత్సవాల సందర్భంగా స్థాని క ఆనంద్ విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులతో పోలీసులు ర్యాలీ తీశారు.

ఈ సంద ర్భంగా అమరులైన పోలీస్ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి అమరులైన పోలీసులకు ఆత్మకు శాంతి చేకూరాలని వారు కో రారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ మల్లేష్ హెడ్ కానిస్టేబుల్ ప్రకాష్, పాఠశాల కరస్పాండెంట్ బిల్ల ఆనందం పోలీసులు పాల్గొన్నారు.