calender_icon.png 7 June, 2025 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిలుకూరు మండల ప్రజలకు పోలీసు వారి హెచ్చరిక

06-06-2025 11:36:03 PM

చిలుకూరు: గత కొంత కాలం నుండి హుజూర్నగర్ నుండి కోదాడ వరకు ఉన్న NH-167 రోడ్డు మీదికి రాత్రి సమయంలో గేదెలు అకస్మాత్తుగా రావడం వలన రోడ్డుపై వెళ్తున్నవాహనాలు అట్టి గేదెలకు గుద్దుకోవడం వలన ప్రమాదాలు జరిగి అట్టి గేదెలు, మనుషులు చనిపోవడం జరుగుతున్నది. కావున చిలుకూరు మండల ప్రజలకు తెలియిజేయునది.  మీయొక్క గేదెలను మీరే దగ్గరుండి మేపుకొని ఇండ్లలో కట్టివేసుకోగలరు, అవి రోడ్డు మీదికి రాకుండా జాగ్రత్త పడగలరు, మీ గేదెలు రోడ్డు మీదికి రావడం వలన ఎలాంటి ప్రమాదం జరిగినా మీ పై చట్ట పరమైన చర్య తీసుకోబడుతుంది.