08-06-2025 10:20:15 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): మండల కేంద్రంలోని 33 కేవీ విద్యుత్ లైన్ లు మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ ఏఈ సారిక పటేల్(Power Department AE Sarika Patel) తెలిపారు. ఈ కారణంగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు బూర్గంపాడు, సంజీవ రెడ్డిపాలెంకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తామన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు.