2 July, 2026 | 2:33 PM

Breaking News

గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •   విద్యుత్ షాక్‌తో గేదె మృతి.. రైతుకు రూ.70 వేల నష్టం   •   రోడ్డు ప్రమాదంలో తల్లి కోతి మృతి.. ఒడిని వీడని పసికోతి.. కంటతడి పెట్టించిన ఘటన   •   బ్యాంకులో ఖాతాలపై లాక్‌లు తొలగించాలి   •   కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల డ్రామాలు.. బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయ్   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్   •  

భూమిని రక్షించండి.. ఆరోగ్యంగా ఉండండి

17-12-2025 12:49 AM

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాకథాన్

హైదరాబాద్, డిసెంబర్ 16 (విజయక్రాంతి): సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115వ వ్యవస్థాపక దినోత్సవాన్ని డిసెంబర్ 21న జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంగళవారం ‘భూమిని రక్షించండి, ఆరోగ్యంగా ఉండండి’ అనే వాకథాన్ నిర్వహిం చారు. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 115 వ వ్యవస్థాపక దినోత్సవానికి దారితీసే కార్యకలాపాలలో భాగంగా, కడప ప్రాంతీయ కార్యాలయం, ‘ఆరోగ్యంగా ఉండండి,

ఫిట్ గా ఉండండి‘ అనే థీమ్‌తో ఫిట్నెస్ అవగాహన వాకథాన్‌ను విజయవంతంగా నిర్వ హించింది. కడప ప్రాంతీయ కార్యాలయం, నగరపాలెం ప్రాంతంలో వాకథాన్ నిర్వహించింది. ప్రాంతీయ అధిపతి ఇ.వెంకటేశ్వ రరావు సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. రాకేష్ రంజన్, చీఫ్ మేనేజర్, ఉద్యోగులు పాల్గొన్నారు.