17 April, 2026 | 9:28 PM

Breaking News

గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •   విద్యుత్ షాక్‌తో పశువు మృతి   •   సమస్యలు పరిష్కరించాలని ఉద్యోగ, ఉపాధ్యాయుల నిరసన   •   హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో భారీ ద్విచక్ర వాహనాల ర్యాలీ   •  

తహసీల్దార్ తీరుపై ప్రజాప్రతినిధుల అసహనం

28-04-2025 12:07 AM

కామారెడ్డి, ఏప్రిల్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో శనివారం కలెక్టర్ పర్యటన సందర్భంగా తహసిల్దార్ సంజయ్ రావు తీరుపై స్థానిక ప్రజాప్రతినిధులు అసహనం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో కలెక్టర్ ఆధ్వర్యంలో భూభారతి కార్యక్రమం ఉందని తమకు సమాచారం ఇవ్వలేదని, బిక్కనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాత రాజు ,సింగిల్ విండో చైర్మన్ నాగరాజు రెడ్డి ,మాజీ సర్పం నల్లపు శ్రీనివాస్, పలువురు ఆయనతో వాగ్వాదానికి దిగారు. ఎస్సు స్రవంతి ఇతర అధికారులు వారిని సమదయించే ప్రయత్నం చేశారు.