17 April, 2026 | 8:30 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

విద్యార్థుల సంక్షేమానికి నిరంతరం కృషి

18-10-2025 03:56 PM

బోయినపల్లి,(విజయక్రాంతి): పాఠశాల విద్యార్థులకి నిరంతరం కృషిచేయ నున్నట్లు కొదురుపాక గ్రామానికి చెందిన మహిళా న్యాయమూర్తి తల్లిదండ్రులైన తాడిగొప్పుల మురళి-విజయ దంపతులు చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా వారు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ను అందించారు. ఈ సందర్భంగా ఆ దంపతులు వాటర్ ప్లాంట్ ను గ్రామస్తులతో కలసి ప్రారంభించారు. అనంతరం ఆ దంపతులు మాట్లాడుతూ విద్యార్థుల సంక్షేమానికి తన కూతురు న్యాయమూర్తి మా కుటుంబం ఇప్పటికీ పని చేస్తానని వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు బండి శ్రీనివాస్, ఎంఈఓ శ్రవణ్ కుమార్, హెచ్ఎం రవి సురేందర్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.