17 April, 2026 | 3:12 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు ఎన్నికైన రాజాపూర్ విద్యార్థిని

22-11-2025 06:56 PM

రాజాపూర్: రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలో అండర్-19 బాలిక విభాగంలో పిఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాజాపూర్ విద్యార్థిని కీర్తన ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సయ్యద్ ఇబ్రహీం తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో జరుగు రాష్ట్రస్థాయి పోటీలో పాల్గొంటుందని తెలిపారు. కీర్తన రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన సందర్బంగా శనివారం ఫిజికల్ డైరెక్టర్ వెంకటమ్మను ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు. కీర్తన జాతీయ స్థాయిలో రాణించాలని పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు ఆకాంక్షించారు.