13 July, 2026 | 9:49 PM

Breaking News

33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •  

పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని వినతి

11-09-2025 07:37 PM

నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ అందించే ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) వినతిపత్రం అందించారు. గురువారం మంత్రిని కలిసిన డిగ్రీ కళాశాల నిర్వహకులు ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడం వల్ల తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు సాయిలు వెంకటరెడ్డి ప్రమోదురావు అఖిలేష్ కుమార్ తదితరులు ఉన్నారు.