16 April, 2026 | 10:44 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఆర్టీసీ ఉద్యమ కేసులు ఎత్తివేయాలి

15-05-2025 02:30 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఆర్టీసీ ఉద్యోగులను(RTC employees) ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని గత ప్రభుత్వ హాయంలో తలపెట్టిన ఉద్యమంలో పాల్గొన్నందుకు ఆర్టీసీ ఉద్యోగులతో పాటు వామపక్ష నాయకుల పై అప్పటి ప్రభుత్వం కేసులు నమోదు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ కేసులను తొలగించాలని వామపక్ష నాయకులు అజయ్ సారధి రెడ్డి, లింగయ్య నాయక్, సమ్మెట రాజమౌళి పెరుగు కుమార్, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు నాగయ్య, శ్రీలత కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక రోజులుగా తాము గత ప్రభుత్వ హాయంలో పెట్టిన కేసులపై తిరుగుతున్నామని, గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజల మద్దతుతో గద్దె దింపామని, ప్రస్తుత ప్రజా ప్రభుత్వంలో తమ కేసులు తొలగించి విముక్తి కలిగించాలని కోరారు.