25-10-2025 07:13:13 PM
సదాశివపేట,(విజయక్రాంతి): శనివారం నాడు సదాశివపేట వ్యవసాయ మార్కెట్ సర్వసభ సమావేశం వైస్ చైర్మన్ కంది కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ సమావేశంలో జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసంలోని ఆదాయము ఖర్చుల గురించి, మార్కెట్ అభివృద్ధి గురించి చర్చించడం జరిగిందని అలాగే వ్యవసాయ మార్కెట్ తరుపున ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి సహకారం అందిస్తామని కంది కృష్ణ పేర్కొన్నారు.