10 April, 2026 | 8:35 PM

Breaking News

ప్రజల ఆరోగ్య పరిరక్షణకే ప్రత్యేక వైద్య శిబిరం   •   అందరి సహకారంతోనే గ్రామాభివృద్ధి   •   నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి ఉపాధ్యక్షుడిని సన్మానం   •   గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తుల అరెస్ట్   •   చిన్నారికి ఆర్థిక సాయం అందజేసిన పిఎసిఎస్ మాజీ చైర్మన్ జాలే నరసింహారెడ్డి   •   శివంగాలపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహణ   •   బనిగండ్లపాడులో మెగా హెల్త్ క్యాంపును ప్రారంభించిన బండారు   •   నిమ్మపల్లిలో యువతి అదృశ్యం – పోలీసుల దర్యాప్తు ప్రారంభం   •   నూతన తహసిల్దార్ ని మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు   •   విద్యుత్ శాఖ కాంపౌండ్ లో అగ్నిప్రమాదం   •  

ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన సర్పంచ్

26-01-2026 12:54 PM

మఠంపల్లి జనవరి 26: మఠంపల్లి మండలంలోని కొత్త దొనబండ తండా గ్రామ పంచాయతీ సర్పంచ్ బానోతు అరుణా దేశ్ పాండు నాయక్  77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీ,బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రిపటాలకు పూల మాల వేసి జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ గీతం ఆలపించారు.అనంతరం ఉపసర్పంచ్ నితిన్ నాయక్, వార్డు సభ్యులు, మహిళ సంఘం, అధికారుల సమక్షంలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, కార్యదర్శి, మహిళలు పాల్గొన్నారు.