7 April, 2026 | 3:08 PM

Breaking News

వలసదారులకు కేంద్రం ఊరట: 5 కిలోల సిలిండర్ల కేటాయింపు రెట్టింపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •   పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు   •   ఆన్ లైన్ పద్దతిలోనే జిల్లాలో ఇసుక రవాణా జరగాలి   •   మల ద్వారంలో పెట్టిన పైపు.. మృతి చెందిన యువకుడు!   •   విద్యార్థులు మంచినీటిని సద్వినియోగం చేసుకోవాలి   •   సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో చిరుత పులి దాడి   •   బార్యాభర్తల వివాదాల పరిష్కారం కోసం ఫ్యామిలీ కౌన్సెలింగ్   •   ఎంజీఎంను ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ ఎమ్మెల్యే నాయిని   •  

అంగన్వాడీ టీచర్‌ను పరామర్శించిన సత్య ప్రసన్న

06-10-2025 12:16 AM

చొప్పదండి, అక్టోబర్5(విజయక్రాంతి):రామడుగు మండలం లక్ష్మిపూర్ గ్రామ అంగన్వాడి టీచర్ గడ్డం సరోజన భర్త గడ్డం శ్రీనివాస్ ఆదివారం పరమపదించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులు అర్పించిన గోపాల్రావుపేట్ తాజా మాజి సర్పంచ్ కరీంనగర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న వెంకటరాం రెడ్డి.. శ్రీనివాస్ మృతి పట్ల కొల్లూరి భూమయ్య డీలర్,గ్రామ శాఖ అధ్యక్షులు గాదె మహేష్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాసరి లక్ష్మీనారాయణ,మిరియాల సంజయ్,తాజా మాజి ఉపసర్పంచ్ ముచ్చంతల నరేందర్ రెడ్డి,గుడిసెల లచ్చయ్య సంతాపం వ్యక్తంచేశారు.