6 July, 2026 | 4:04 PM

Breaking News

8వ రోజుకు చేరిన సింగరేణి అధికారుల రిలే నిరాహార దీక్షలు   •   సుల్తానాబాద్ లో జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులు   •   ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం   •   విద్యార్థులను పరామర్శించిన ఆర్సీవో సత్యనాథ్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు   •   ధర్మారం పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సర్పంచ్ బాలాజీ   •   108, 102 వాహన సేవలను సద్వినియోగపరచుకోండి: వైద్యాధికారి రమేష్   •   ప్రభుత్వ హాస్టల్ సమస్యలపై ప్రజావాణిలో ఆర్డీఓకి వినతి   •   ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •  

రెండవ విడత ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ

22-10-2025 12:26 AM

వాజేడు సెప్టెంబర్ 21 (విజయ క్రాంతి): వాజేడు మండల కేంద్రంలో విద్యా వనరుల కార్యాలయం నందు ప్రభుత్వం అందించే రెండవ విడత ఉచిత పాఠ్యపుస్తకాల పంపిణీ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. మండలంలో గల వివిధ పాఠశాలలకు సం బంధిత పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా అక్షర వికాసం పుస్తకాలను ఉ ల్లాస్ సామాగ్రి సెర్ప్ వారి సహకారంతో సం బంధిత వాలంటీర్లకు మార్గదర్శిని, చదువుకునే వారికి సంబంధిత పాఠ్యపుస్తకాలు అం దించారు. ఈ కార్యక్రమంలో మండల వి ద్యాశాఖ అధికారి వెంకటేశ్వరరావు, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, సర్ప సిబ్బంది పాల్గొన్నారు.