15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ములుగు ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టులు

22-10-2025 12:27 AM

ములుగు,అక్టోబరు21(విజయక్రాంతి): ములుగు జిల్లాలో మావోయిస్టుల లొంగుబాటు కొనసాగుతోంది. మంగళవారం, నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన నలుగురు సభ్యులు.. మాడవి కోసి, మాడవి ఇడుమే, మచ్చకి దేవా, మడకం బండి, ములుగు జి ల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఎదుట లొంగిపోయారు.లొంగిపోయిన ప్రతి మావోయిస్టుకు ఎస్పీ శబరీష్ తక్షణ సహాయంగా రూ.25, 000 అందించారు. అజ్ఞాత జీవితాన్ని విడిచిపెట్టి, పోలీసులను సంప్రదించే మావో యిస్టులకు ఎటువంటి హాని ఉండదని ఎస్పీ స్పష్టం చేశారు.