2 July, 2026 | 3:01 PM

Breaking News

కాంగ్రెస్ నేతలు తోక ముడిచారు: చేతగానోళ్లు ఎందుకు మాట్లాడాలి?: కేటీఆర్   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్‌రెడ్డితో సికింద్రాబాద్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ భేటీ

28-06-2025 12:10 AM

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ జోన్‌లో సికింద్రాబాద్ సర్కిల్‌కు అసిస్టెంట్ సిటీ ప్లానర్‌గా బాధ్యతలు స్వీకరించిన పావని, గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డిని తార్నాకలోని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాల యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి సైతం ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్, ఏసీపీ పావనికి శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ సర్కిల్ పరిధిలో అక్రమ నిర్మాణాల తొలగింపు, ఇతర కీలక కార్యక్రమాల్లో భాగస్వామ్యులు కావాలని సూచించారు.