09-06-2025 12:00:00 AM
నిర్మల్, జూన్ 8 (విజయక్రాంతి): శివాజీ సేవ సమితి, సనాతన ధర్మపరిరక్షణ ఆధ్వర్యంలో సోమవారం (నేడు) ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు కమిటీ సభ్యులు రాజు తెలిపారు. ఈ సందర్బంగా హిందూ సామ్రాజ్య దినోత్సవ నిర్వ హించడం జరుగుతుందన్నారు. పట్టాభిషేక వారోత్సవాలు 13వతేదీ (శుక్రవారం) వరకు నిర్వహిస్తామని, సోమవారం ఉదయం 9:-30 నిలకు శివాజీ చౌక్ వద్ద జరిగే కార్యక్ర మానికి హాజరు కావాలని కోరారు.