9 May, 2026 | 10:22 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

మానవతావాదులు స్పందించాలి

16-05-2024 12:05 AM

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. మానవతావాదులు తక్షణం స్పందించాలి. ఆందోళనలో ముగ్గురు పౌరులు కూడా చనిపోయినట్టు వార్తలు వచ్చాయి. ‘విజయక్రాంతి’ ఎడిట్ పేజీలోని ప్రధాన వ్యాసం అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టింది. తమ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయాలంటూ స్థానికులు పట్టుబడుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. పాక్ ప్రభుత్వం సమస్య మరింత జటిలం కాకముందు వెంటనే స్పందించాలి.

 - శ్రీవాత్సవ్, హైదరాబాద్