calender_icon.png 20 August, 2025 | 8:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విషాదం.. నీటికుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతి

20-08-2025 05:55:05 PM

హైదరాబాద్: కర్నూలు జిల్లా(Kurnool District)లోని ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. నీటికుంటలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. మృతిచెందిన చిన్నారులంతా ఐదో తరగతి విద్యార్థులుగా గుర్తించారు. విద్యార్థులు నీటికుంటలో స్నానానికి దిగడంతో ఈ ఘటన జరిగింది.