calender_icon.png 27 October, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సజావుగాక్లబ్ ఎన్నికలు

27-10-2025 12:00:00 AM

ఓటు వేసిన ఎమ్మెల్యే  యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 26: జిల్లా క్లబ్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి.  ఈ సందర్భంగా మహబూబ్ న గర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసి తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుం డాఅందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఓటును వినియోగించుకోవాలని సూచించారు.