27-10-2025 12:00:00 AM
ఓటు వేసిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ టౌన్, అక్టోబర్ 26: జిల్లా క్లబ్ ఎన్నికలు ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఈ సందర్భంగా మహబూబ్ న గర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసి తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు. ఇక్కడ ఇలాంటి ఇబ్బందులు లేకుం డాఅందరూ ప్రశాంతమైన వాతావరణంలో ఓటును వినియోగించుకోవాలని సూచించారు.