calender_icon.png 21 November, 2025 | 10:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పవిత్రోత్సవాల్లో భాగంగా 108 కలశాలతో ప్రత్యేక పూజలు

16-08-2024 10:54:59 AM

భద్రాచలం:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో శుక్రవారం 108 కలశాలతో అభిషేకం నిర్వహించారు.  ఆలయంలో పవిత్ర ఉత్సవాల సందర్భంగా పూజలు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.