06-06-2025 12:32:37 AM
ఎల్బీనగర్, జూన్ 5 : నాగోల్ డివిజన్ పరిధిలోని అరుణోదయ కాలనీ రోడ్ నెంబ ర్ 8 లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ యాద య్య, కార్పొరేటర్లు చింతల అరుణ సురేందర్ యాదవ్, కొప్పుల నర్సింహ రెడ్డి, బీజేపీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.