10 May, 2026 | 6:59 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

31న ఇంటర్ గురుకులాల్లో స్పాట్ అడ్మిషన్లు

30-07-2025 12:16 AM

ఎస్సీ గురుకులాల కార్యదర్శి వర్షిణి

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): సాంఘిక సంక్షేమ గురుకులాల్లోని భర్తీకాని ఇంటర్ అడ్మిషన్లను ఈ నెల 31న స్పాట్ అ డ్మిషన్ ద్వారా భర్తీ చేస్తామని గురుకులాల కార్యదర్శి అలగు వర్షిణి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఇంటర్ అడ్మిషన్లకు వి ద్యార్థులు టెన్త్ మార్కుల మెమో, ఆదాయం, కు లం సర్టిఫికేట్ సిద్ధం చేసి పెట్టుకోవాలని ఆ మె సూచించారు. ఇంటర్‌లో అడ్మిషన్ కొ రకు సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ విద్యార్థులు కూ డా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

సాం ఘిక సంక్షేమ గురుకులలో 70 శాతం దళిత వి ద్యార్థులకు, 25 శాతం ఇతర కమ్యూనిటీ వ ర్గాలకు అవకాశం కల్పించనున్నామన్నా రు. వివిధ కళాశాలలో ఉన్న ఖాళీల వివరాలు వె బ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని చెప్పారు. సీట్ల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లో దళారులను నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు.