28 April, 2026 | 4:28 AM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా

28-04-2026 01:30 AM

వేంసూర్ ఏప్రిల్ 27 (విజయక్రాంతి): వేంసూరు మండలం- కందుకూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్కె ఫెడ్ వారి సౌజన్యంతో ప్రాథమిక వ్యవసాయ  సహకార పరపతి సంఘం లి‘ కందుకూరు వారి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రమును  ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు  డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో  సత్తుపల్లి ఏఎంసీ వైస్ చైర్మన్ గొర్ల వెంకటప్ప రెడ్డి, వేంసూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాసర చంద్రశేఖర్ రెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల సోమిరెడ్డి,కందుకూరు సొసైటీ  కార్యదర్శి, అగ్రికల్చర్ ఏఈఓ, వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.