calender_icon.png 29 September, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మవారి సేవలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

29-09-2025 08:06:14 PM

రాజన్న సిరిసిల్ల (విజయక్రాంతి): వేములవాడ పట్టణంలో శరన్నవరాత్రుల సందర్భంగా పలు మండపాలలో నెలకొల్పిన దుర్గమాత అమ్మవారిని రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం దుర్గామత మండపం వద్ద విప్ అన్నదాన కార్యక్రమన్నీ ప్రారంభించారు.