2 July, 2026 | 3:07 PM

Breaking News

తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •   గోండి భాష పరిరక్షణకు కృషి: ఐటీడీఏ ఏపీవో ఆత్రం భాస్కర్   •   తంగళ్లపల్లి కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా మునిగెల రాజు నియామకం   •   ప్రతి రైతుకు పెట్టుబడి సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యం   •   పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం: కేటీఆర్   •   మణికొండ మాజీ వైస్‌ చైర్మన్‌ ఇంట్లో ఏసీబీ సోదాలు   •  

అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలు

29-09-2025 09:30 PM

నకిరేకల్ (విజయక్రాంతి): దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం నకిరేకల్‌ మండలంలోని చందుపట్ల గ్రామంలోని వివేకానంద యువజన మండలి ఆధ్వర్యంలో నెలకొల్పిన  అమ్మవారి వద్ద నకిరేకల్ సీఐ వెంకటేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గామాత శ్రీ సరస్వతి దేవి అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చింది. సరస్వతీ పూజ అనంతరం చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువులో రాణించి ఉన్నతస్థాయికి ఎదగాలన్నారు. అనంతరం సీఐని, పంచాయతీ కార్యదర్శి మధును యువజన మండలి సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షుడు రాజశేఖర్, యువజన మండలి అధ్యక్షుడు కొల్లు వివేక్‌, సీనియర్‌ సభ్యులు రామ్‌నారాయణ, సైదులు, మాజీ అధ్యక్షులు కోటగిరిరామకృష్ణ, పుట్ట సాయి, రాజు, కొప్పు భరత్, నర్సింగ్ నాగరాజు, కోటేషు, నాగారం శ్రీకాంత్‌ తాడ్వాయి సంపత్‌, పుట్ట విజయ్ పలువురు యువజన మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.