2 July, 2026 | 12:13 PM

Breaking News

స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు అరెస్ట్   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •   అధికార పార్టీ నేత కిరాతకం.. వితంతు మహిళపై అత్యాచారం   •   డీఎస్పీ భీమ్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు   •   సవాళ్లు, ప్రతిసవాళ్లు.. చర్చకు సిద్ధమైన మంత్రులు   •   భారీ వర్షానికి పశు వైద్య కార్యాలయ ప్రాంగణం జలమయం   •   డీ- అడిక్షన్ సెంటర్‌లో జిమ్ ట్రైనర్ ఆత్మహత్య   •   కరస్‌గుత్తిలో భూ రీ-సర్వే, సర్-2026 పనులను పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్   •   ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందించాలి- జిల్లా కలెక్టర్   •  

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన

09-09-2024 03:28 AM

నిర్మల్, సెప్టెంబర్ 8(విజయక్రాంతి): బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిప్కరించి, ఇన్‌చార్జి వీసీ వెంకట రమణను తొలగించి, రెగ్యులర్ వీసీని నియమిం చాలని డిమాండ్ చేస్తూ ఆదివారం విద్యార్థులు ఆందోళన చేశారు. ప్రాంగా ణం నుంచి ప్రధాన గేటు వద్దకు వస్తున్న విద్యార్థులను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ.. ఖాళీల ను వెంటనే భర్తీ చేయాలని, సీఎం జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని కోరారు.