5 May, 2026 | 7:18 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

నవోదయకు విద్యార్థి ఎంపిక

05-05-2026 06:03 PM

నిర్మల్,(విజయక్రాంతి): వాసవి స్కల్ విద్యార్థికి నవోదయలో సీటు వాసవి పాఠశాలలో 5వ తరగతి  పూర్తి చేసిన T. శ్రీహిత్  అనే విద్యాధికి జవహర్ నవోదయ పరీక్షలో 96.25 మార్కులు (OBC -Open Urban Category H.T. NO. 3549845) సాధించి 6 వ తరగతికి కాగజ్ నగర్ లో సీటు సాధించాడాని కరస్పాండెంట్ పోతారెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశాడు. విద్యార్థిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ రాజకుమార్, పోషకులు పాల్గొన్నారు .