15 June, 2026 | 10:21 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

మంథనిలో అనుమానాస్పదంగా స్వర్ణపల్లి వాసి మృతి

14-10-2025 09:12 AM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన ఉప్పు మహేష్ మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి ఎస్ ఎస్ బి ఇటుక బట్టి సమీపంలో మంగళవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా మృతి చెందారు. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటన స్థాలానికి చేరుకొని విచారణ చేస్తున్నారు.