3 July, 2026 | 10:29 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

మాదారంలో తెలంగాణ విమోచన దినోత్సవం

18-09-2025 01:08 AM

జిన్నారం(అమీన్పూర్) సెప్టెంబర్ 17 :గడ్డపోతారం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామం తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గం స్టూడెంట్ జేఏసీ అధ్యక్షులు ఎస్ విజయ్ గౌడ్  జాతీయ జెండా  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సా మాన్యులే సాయుధులై తిరగబడ్డ రోజు,

నిజం పాలనకు చరమగీతం పాడిన రోజు, రాక్షస మూకలను అణిచివేసిన రోజు, తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన రోజు అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమానికి తాజా మాజీ సర్పంచ్ సరిత సురేందర్ గౌడ్, గడ్డమీది గణేష్, అంబదాస్, తోట్ల రామకృష్ణ, మియాపురం సుదర్శన్, ఠాగూర్ రమణ సింగ్, సిహెచ్ గణేష్, బ్యాగరి శేఖర్, అరె గూడెం భాస్కర్, గడ్డమీది అనిల్ కుమార్, మియాపురం చిన్నపాల్గొన్నారు.