calender_icon.png 16 December, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

16-12-2025 12:28:24 AM

కేసముద్రం, డిసెంబర్ 15 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం పట్టణ పరిధిలోని అమీనాపురం హనుమంతరావు కాలనీలో గొట్టం మల్లయ్య అనారోగ్యంతో మరణించాడు. సోమవారం నిర్వహించిన అంత్యక్రియల్లో పెద్దకూతురు రోజా తండ్రి చితికి నిప్పంటించి తలకొరివి పెట్టింది. మల్లయ్యకు భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు.