10-06-2025 12:00:00 AM
కరీంనగర్, జూన్ 9 (విజయ క్రాంతి): తె లంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేయాలని సి డి ఎం ఎ జాయింట్ డైరెక్టర్, వంద రోజుల ప్రణాళిక స్పెషల్ ఆఫీసర్ బోనగిరి శ్రీనివాస్ అ న్నారు. కరీంనగర్లో పర్యటించారు. సో మవారం నగరపాలక సంస్థ పరిదిలోని ప ద్మానగర్ ప్రాంతంలో ఇటీవ మున్సిపల్, మెప్మా సమైఖ్యా సంఘాల ఆద్వర్యంలో ప్లాంటేషన్ చేసిన ప్రకృతి వనాన్ని సంధర్శించారు.
మొక్కలు నాటిన పద్దతిని పరిశీ లించి... ప్లాంటేషన్ పై అధికారులకు సలహా లు సూచనలు చేస్తూ... ఆదేశాలు జారీ చేశా రు. అనంతరం సప్తగిరి కాలనీలో గల పా ర్కును సంధర్శించి పరిశీలించారు. పార్కు లో గ్రీనరీని పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీసి ఖాధర్ మోహియొద్దిన్, డీఈ వెంకటేశ్వర్లు, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ స్వామీ తదితరులు పాల్గొన్నారు.