12 June, 2026 | 2:26 PM

Breaking News

సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్‌కు షాక్.. పిటిషన్ డిస్మిస్   •   కూసుమంచి శివాలయంకు పెరిగిన ఆదాయం   •   కూసుమంచి సర్పంచ్ కొండా కృష్ణవేణి-మహిపాల్ లను ఆశీర్వదించిన మంత్రి పొంగులేటి   •   మల్లాపూర్‌లో పందుల బీభత్సం.. చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల విజ్ఞప్తి   •   బాలికపై దారుణానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి   •   ప్రభుత్వ కళాశాల అడ్డిషన్ల కోసం గడపగడప ప్రచారం   •   సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత   •   ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభానికి సిద్ధం చేయండి   •   సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజన్ పిటిషన్‌పై విచారణ   •   మీనాక్షి నటరాజన్ కేసులో పిటిషనర్ బండారు శ్రీలత కీలక వ్యాఖ్యలు   •  

కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి

17-10-2025 12:31 AM

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు

గద్వాల టౌన్ అక్టోబర్ 16 : కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని బిజెపి జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు అన్నారు. గురువారం గద్వాల పట్టణంలోని డికె. బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ బిసి బిల్లు అంటూ అన్ని పార్టీలతో నేను బిల్లును పాస్ చేశానని చెప్పుకుంటూ డెడికేషన్ కమిషన్ ను ప్రజల ముందు ఉంచ కుండా గవర్నర్ బీసీ బిల్లు ఆమోదముద్ర లభించకముందే,

రాష్ట్రపతి బీసీ బిల్లు ను పాస్ చేయకముందే బీసీలకు 67% రిజర్వేషన్లు అంటూ స్థానిక ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎన్ని కలకు రాష్ట్ర ప్రజలను సిద్ధం చేసి మళ్ళీ దింట్లో లోసగులను అడ్డం పెట్టి మీ రెడ్డి జాగృతి వ్యక్తుల ద్వారా హైకోర్ట్ లో పిటిషన్ వేయించారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రకౌన్సిల్ మెంబర్ బండల వేంకట రాములు, జిల్లా ప్రధాన కార్యదర్శిలు రవి కుమార్ ఎక్బోటే, కేకే. రెడ్డి, శ్యాం రావ్,మండల అధ్యక్షుడు శ్రీనివాసులు,సీనియర్ నాయకులు పాపి రెడ్డి, శివ తదితరులు ఉన్నారు.