17 April, 2026 | 2:39 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కస్తూరి నర్సయ్య మృతి బాధాకరం

16-12-2025 01:02 AM

కోదాడ, డిసెంబర్ 15(విజయ క్రాంతి): తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు కస్తూరి నర్సయ్య మృతి చాలా బాధాకరమని ఉమ్మడి నల్గొండ జిల్లా మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రాయపూడి వెంకట్ నారాయణ సోమవారం అన్నారు మలి దశ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర  సాధన కోసం నిరంతరం తపించినవ్యక్తి కస్తూరి నర్సయ్య అని అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కస్తూరి నర్సయ్య మరియు శ్రీకాకుళపు బ్రహ్మానందం తదితరులు ఒకేసారి నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ లో జాయిన్ కావడం జరిగిందని అప్పటినుంచి తామంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కలిసి ఉద్యమించామని ఆ రోజులు మరిచిపోలేని జ్ఞాపకాలు అని అన్నారు.