9 May, 2026 | 3:34 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

రాష్ట్ర భవిష్యత్తు కూటమితోనే సాధ్యం

29-07-2025 12:00 AM

జనసేన గుంటూరు 44వ డివిజన్ అధ్యక్షుడు పవన్ వెంకీ 

గుంటూరు, జూలై 28 (విజయక్రాంతి): కూటమి ప్రభుత్వ పాలనలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు సాధ్యమని గుంటూరు 44వ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ వెంకీ తెలిపారు. సోమవారం తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అంటూ అధికారం కోసం అనధికార ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

గత ఐదు సంవత్సరాల్లో అక్రమంగా సంపాదించిన సొమ్ముతో బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని జనం మధ్యలో కాకుండా ఇళ్లలో పెట్టుకొని విందులు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొత్తంగా వైసిపిని జనం నమ్మే పరిస్థితి లేదని ఈ విషయాన్ని ఆ పార్టీ నాయకులు గ్రహించాలని ఈ సందర్భంగా హతువు పలికారు.