calender_icon.png 7 October, 2025 | 3:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమస్యలు పరిష్కరించడమే పోలీసుల కర్తవ్యం

07-10-2025 12:12:08 AM

- ప్రజావాణిలో జిల్లా ఎస్పీ డి జానకి

మహబూబ్నగర్, అక్టోబర్ 6(విజయక్రాంతి): ప్రజల సమస్యలను పరిష్కరించడ మే పోలీసుల ప్రధాన కర్తవ్యం గా భావిస్తూ ముందుకు అడుగులు వేయాలని జిల్లా ఎ స్పీ డి జానకి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్ర జావాణి కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ డి. జా నకి, జిల్లా నలుమూలల నుండి వచ్చిన వ చ్చిన పది ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సంబంధిత విభాగాల అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు వాటిపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని స్పష్టం చేశారు.