1 July, 2026 | 9:21 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

తీగుల్ గ్రామంలో పులి పాదాలు

16-01-2026 02:20 PM

 గుర్తులను పరిశీలిస్తున్న అధికారులు 

జగదేవపూర్,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల పరిధిలోని తీగుల్ గ్రామంలో పులి పాదాల గుర్తులు కలకలం రేపాయి. ఉదయాన్నే పొలం దగ్గరకు వెళుతున్న  రైతులు గుర్తించి అటవీ శాఖ అధికారుల సమాచారం అందించారు. భయబ్రాంతులకు గురవుతున్న స్థానిక రైతులు ఘటన స్థలానికి చేరుకొని పులి పాదాల ముద్రల కదా అని అధికారుల తేల్చల్సి ఉంది. అధికారులు పరిశీలిస్తున్నారు.