calender_icon.png 14 August, 2025 | 8:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు బీమాకు నేడే ఆఖరి రోజు

13-08-2025 12:05:10 AM

జనగామ, ఆగస్టు 12 (విజయ క్రాంతి): ఈనెల 13లోపు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి తమ కొత్త పట్టా పాస్బుక్లతో ఈనెల 13లోపు రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా   వ్యవసాయశాఖ అధికారి అంబికా సోని తెలిపారు. 2024-25 సంవత్సరానికి సంబంధించి, జూన్ 5 వరకు కొత్త పాస్బుక్లు పొందిన రైతులు, రైతుబీమా పథకం-2025 పాలసీలో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏఈవోలు రైతుబీమా వివరాల నమోదు కార్యక్రమాన్ని వేగంగా చేపడతారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.