6 June, 2026 | 6:17 PM

Breaking News

వన్యప్రాణులు, పక్షుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం కీలకం   •   కాంగ్రెస్ పార్టీలో చేరిన రాఘవపల్లి గ్రామ సర్పంచ్, పాలకవర్గం   •   కొమ్ముగూడెం పంచాయతీలో సర్పంచ్ సోయం సత్యవతి అధ్యక్షతన గ్రామ సభ   •   ఆలిండియా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ శ్రీలత   •   గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రజలు అవగాహన కలిగి ఉండాలి   •   కోల్‌కతా మెట్రోలో ప్రయాణించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌   •   'ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక' ముగింపు కార్యాచరణ   •   అశ్వాపురం ప్రధాన రహదారిపై డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలి   •   ప్రజల భాగస్వామ్యంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   చర్లలో ఘనంగా ఎంపీ బలరాం నాయక్ జన్మదిన వేడుకలు   •  

చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాల రద్దీ

11-01-2026 11:03 AM

హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్భంగా నగర వాసులంతా స్వగ్రామలకు పయనమయ్యారు. సొంతాళ్లకు వెళ్ళే వాహనాలతో హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెలవారుజాము నుంచే ఆంధ్రప్రదేశ్ కి వెళ్తున్న వాహనాలతో రద్దీ పెరగడంతో  చౌటుప్పల్ పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా సాగుతున్నాయి.  దీంతో ఏపీ వైపు వెళ్లే వాహనాల కోసం టోల్ ప్లాజా సిబ్బంది 10 టోల్ బూత్ లను, ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వాహనాల కోసం 6 టోల్ బూత్ లు ఓపెన్ చేశారు.