22 June, 2026 | 1:42 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

నిర్మల్ కవికి సన్మానం

11-01-2026 06:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాకు చెందిన సంస్కృత భాషా ప్రచార సమితి అధ్యక్షులు పద్య కవి బి వెంకట్ కు ఆదివారం హైదరాబాదులో సన్మానం జరిగింది. తెలంగాణ సార్వతీక పరిషత్ ఆధ్వర్యంలో తెలంగాణలోని కవులకు సన్మానం చేయగా నిర్వాకులు వెంకటరమణ రమణాచారి దత్తాత్రేయ శర్మ చేతుల మీదుగా ఈయనకు సన్మానం నిర్మించినట్టు ఆయన తెలిపారు. తెలంగాణ భాష అభివృద్ధి కి ఆయన చేసిన కృషి సంస్కృత భాష ప్రచారంపై ఆయన అనేక సేవలు అందిస్తున్నారు