calender_icon.png 11 December, 2025 | 1:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్టేజ్2 అధికారులకు శిక్షణ : ఎంపీడీవో చిన్నారెడ్డి

10-12-2025 12:01:54 AM

చేగుంట, డిసెంబర్ 9 : స్థానిక ఎన్నికల సందర్భంగా స్టేజ్ 2 అధికారులకు శిక్షణ నిర్వహించినట్లు చేగుంట ఎంపీడీవో చిన్నారెడ్డి తెలిపారు.  మండలంలో రెండో విడత ఎన్నికలు ఉన్నందున తమకు కేటాయించిన గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి మండల పరిధిలోని మైనంపల్లి ఫంక్షన్ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.