12 March, 2026 | 9:52 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

స్టేజ్2 అధికారులకు శిక్షణ : ఎంపీడీవో చిన్నారెడ్డి

10-12-2025 12:01 AM

చేగుంట, డిసెంబర్ 9 : స్థానిక ఎన్నికల సందర్భంగా స్టేజ్ 2 అధికారులకు శిక్షణ నిర్వహించినట్లు చేగుంట ఎంపీడీవో చిన్నారెడ్డి తెలిపారు.  మండలంలో రెండో విడత ఎన్నికలు ఉన్నందున తమకు కేటాయించిన గ్రామాలలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి మండల పరిధిలోని మైనంపల్లి ఫంక్షన్ హాల్లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నీరజ, మండల అధికారులు, ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ సెక్రెటరీలు పాల్గొన్నారు.