17 April, 2026 | 11:55 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యకు నివాళి

05-12-2025 01:33 AM

అబ్దుల్లాపూర్‌మెట్: మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య 4వ వర్థంతిని పురస్కరించుకుని మహానగరపాలక సంస్థ పెద్ద అంబర్‌పేట్ సర్కిల్ కార్యాలయంలో వర్థంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ ఎస్. రవీందర్‌రెడ్డి రోశయ్య చిత్రపట్టానికి పూలమాలలు వేసి నివాళిలర్పించారు. ఈ కార్యక్రమంలో గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ భాస్కరచారి, అధికారులు కిరణ్, హరికుమార్, కాంగ్రెస్ నాయకులు చామ విజయశేఖర్‌రెడ్డి తదితరులున్నారు.