28 July, 2026 | 1:06 PM

Breaking News

తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •   కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   జైపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళులు   •  

బీబీపేటలో వేణుగోపాలస్వామి రథయాత్ర

05-11-2025 07:26 PM

గోవిందా గోవిందా అంటూ భక్తుల నామస్మరణ జపం..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల కేంద్రంలో ఘనంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా వేణుగోపాల స్వామి రథయాత్రను గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. తేత్రాయుగ కాలంలో నిర్మితమై వేణుగోపాల స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా రథయాత్ర నిర్వహించారు. వేణుగోపాల స్వామి గోవిందా గోవిందా అంటూ భక్తులు జయ జయ నామస్మరణ చేస్తూ ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు వివిధ కులాల సంఘ పెద్ద మనసులు, గ్రామ గ్రామ ప్రముఖులు వివిధ కులాల సంఘ పెద్ద మనసులు, గ్రామ ప్రజలు అందరు పాల్గొని అంగరంగ వైభవంగా వేడుకలు జరుపుకున్నారు. గ్రామ ప్రజలు అందరు పాల్గొని అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహించారు. వేణుగోపాల స్వామి గోవింద గోవింద అంటూ గ్రామస్తులు ఆటపాటలతో పటాకుల సంబరాలతో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామస్తులు పాల్గొన్నారు.