15 April, 2026 | 1:14 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్వచ్ఛందంగా రోడ్డు నిర్మించుకున్న గ్రామస్తులు

03-11-2025 12:41 AM

వెల్దండ నవంబర్ 2మండలంలోని అజీలాపురం గ్రామం సమీపంలో వర్షాలకు దెబ్బతిన్న రహదారిని ఆయా గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా డబ్బు పోగుచేసుకుని రోడ్డు పునర్నిర్మాణం చేపట్టారు. మొంథా తుఫాను ప్రభావంతోడిండినార్లాపూర్ ఎత్తిపోతల పథకం కాలువ నిర్మాణంతో కుందారం తండా, లాలుతండా రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయా యి.

ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని గుణగంటి పెద్దయ్యగౌడ్, యాదయ్యగౌడ్, ఆనంద్ గౌడ్, శేఖర్ గౌడ్, లక్ష్మయ్య, మల్లేష్ గౌడ్, పలుస మల్లయ్య తదితరులు సొంతంగా ఖర్చులతో రహదారిని పునర్నిర్మించారు.