31 May, 2026 | 11:26 PM

Breaking News

సోనాల మండలంలో భారీ వర్షం.. జొన్న రైతుల్లో ఆందోళన   •   సీఎం ఓవర్సీస్ పథకానికి దరఖాస్తు చేసుకోండి   •   రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ జేఏసితో ప్రభుత్వం చర్చలు జరపాలి   •   విద్యుత్ కాంట్రాక్టర్ ఒత్తిల్లు... గాల్లో దీపంలా లేబర్ బ్రతుకులు   •   టీఎన్జీవోల ఆధ్వర్యంలో ఉద్యోగ విరమణ సన్మాన మహోత్సవం   •   విద్యుత్ ప్రమాద బీమా చెక్కును అందించిన తుమ్మల యుగంధర్   •   నేటితో ముగియనున్న కొండపైన వర్తక సంఘం లీజు గడువు   •   జనసంద్రంగా యాదగిరి క్షేత్రం   •   మహమ్మద్ జావీద్ శ్రద్ధాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు   •   ఈటలకు వ్యతిరేకంగా ప్లెక్సీలు.. స్పందించిన రాంచందర్   •  

గ్యారెంటీగా ఉచిత విద్యుత్తు అందిస్తున్నాం

12-01-2026 02:52 PM

- మాయ మాటలు చెబుతున్న వారి మాటలు నమ్మకండి

జడ్చర్ల: మాయమాటలు చెబుతున్న వారి మాటలు నమ్మకూడదని గ్యారెంటీగా ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీలను నిరుపేదలకు అందిస్తుందని కోనేటి పుష్ప లత అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు 200యూనిట్ ఉచిత విద్యుత్ పంపిణీ అయినటువంటి లబ్ధిదారులకు గృహజ్యోతిబండ్లను 6 గ్యారంటీలో ఒకటైన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించి అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం 9వ వార్డులోని శంకరాయపల్లి తాండ, నక్కల బండ తండాలోని పలు లబ్ధిదారులకు అందచేశారు.