12 May, 2026 | 10:53 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

ఆయుధాలు విడిచి పెడతాం

17-09-2025 02:06 AM

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఆయుధాలు విడిచి పెడతామని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మంగళవారం లేఖ విడుదలైంది. తాత్కాలికంగా కాల్పులు విరమిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. మారిన ప్రపంచం, దేశం పరిస్థితుల దృష్టా ఈ సంచనల నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.