3 July, 2026 | 11:09 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఆయుధాలు విడిచి పెడతాం

17-09-2025 02:06 AM

మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ

హైదరాబాద్, సెప్టెంబర్ 16: ఆయుధాలు విడిచి పెడతామని మావోయిస్టులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆ పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట మంగళవారం లేఖ విడుదలైంది. తాత్కాలికంగా కాల్పులు విరమిస్తామని ఆ లేఖలో పేర్కొన్నారు. మారిన ప్రపంచం, దేశం పరిస్థితుల దృష్టా ఈ సంచనల నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.